తియ్యని చెరకు అంటే నచ్చనిది ఎవరికి? వేడిని తగ్గించే ఈ పానీయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా?
శరీరంలో వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించకపోతే చెడు కొలెస్ట్రాల్గా మారిపోతాయి. ఇది అధికబరువుకి కారణం కావడమే కాదు దీనివల్ల అనేక అనారోగ్యాలూ చుట్టుముడతాయి. ఆ కొవ్వుని కరిగించడంలో చెరకు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. జీవక్రియ రేటు మెరుగుపడేలా తోడ్పడుతుంది. అధిక బరువుని అదుపులో ఉంచాలనుకునేవారు చెరకు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* ఎండలో అలసిపోయి తిరిగివచ్చాక ఒక్కగ్లాసు చెరకు రసాన్ని తాగితే చాలు తక్షణ శక్తి అందుతుంది. దీనిలో లభించే జింక్, క్రోమియం, కోబాల్ట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లూ, ప్రొటీన్లూ, ఫైటోన్యూట్రియంట్లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. తరచూ తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.
* చెరకులో ఇనుముతో పాటు ఫోలేట్ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. గర్భిణులు చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువులోని లోపాలను అరికట్టవచ్చు.
శరీరంలో వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించకపోతే చెడు కొలెస్ట్రాల్గా మారిపోతాయి. ఇది అధికబరువుకి కారణం కావడమే కాదు దీనివల్ల అనేక అనారోగ్యాలూ చుట్టుముడతాయి. ఆ కొవ్వుని కరిగించడంలో చెరకు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. జీవక్రియ రేటు మెరుగుపడేలా తోడ్పడుతుంది. అధిక బరువుని అదుపులో ఉంచాలనుకునేవారు చెరకు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* ఎండలో అలసిపోయి తిరిగివచ్చాక ఒక్కగ్లాసు చెరకు రసాన్ని తాగితే చాలు తక్షణ శక్తి అందుతుంది. దీనిలో లభించే జింక్, క్రోమియం, కోబాల్ట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లూ, ప్రొటీన్లూ, ఫైటోన్యూట్రియంట్లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. తరచూ తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.
* చెరకులో ఇనుముతో పాటు ఫోలేట్ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. గర్భిణులు చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువులోని లోపాలను అరికట్టవచ్చు.
పెరుగు తింటున్నారా!
చాలామంది అమ్మాయిలు పాలే కాదు.. పెరుగు కూడా తీసుకోరు. తింటే లావైపోతామేమో అని భయపడటమే కారణం. కానీ పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు ఎన్నో తెలుసా..
* పెరుగులోని పోషకాల్ని జీర్ణవ్యవస్థ సులువుగా స్వీకరిస్తుంది. దీన్ని మసాలాపదార్థాలతో కలిపి తీసుకుంటే గనుక ఆ ఘాటు తగ్గి.. హాయిగా అనిపిస్తుంది.
* ఈ రోజుల్లో చాలామంది యుక్తవయసులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ పెరుగు తీసుకోవాల్సిందే. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు కూడా అదుపులో ఉండి, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
* పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధకశక్తిని పెంచి, హానిచేసే సూక్ష్మక్రిముల్ని నశింపచేస్తుంది. జననేంద్రియ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
* పెద్దయ్యేకొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే సమస్య మహిళల్లో ఎక్కువ అంటారు. ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ముందునుంచీ పెరుగు తినడం మంచిది. ఇది ఎముకలకు మేలుచేసి.. ఆ సమస్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పాలల్లోలా ఇందులోనూ పాస్ఫరస్, క్యాల్షియం పోషకాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
* పెరుగులో జింక్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగు రోజూ తినడం వల్ల చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. బరువునూ అదుపు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
* పెరుగు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని భయపడేవారు ఓ పనిచేయొచ్చు. వెన్నలేని పాలతో తోడుబెట్టిన పెరుగును ఎంచుకోవచ్చు. దానివల్ల కెలొరీల భయం ఉండదు.. పోషకాలూ అందుకోవచ్చు.
* ఈ రోజుల్లో చాలామంది యుక్తవయసులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ పెరుగు తీసుకోవాల్సిందే. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు కూడా అదుపులో ఉండి, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
* పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధకశక్తిని పెంచి, హానిచేసే సూక్ష్మక్రిముల్ని నశింపచేస్తుంది. జననేంద్రియ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
* పెద్దయ్యేకొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే సమస్య మహిళల్లో ఎక్కువ అంటారు. ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ముందునుంచీ పెరుగు తినడం మంచిది. ఇది ఎముకలకు మేలుచేసి.. ఆ సమస్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పాలల్లోలా ఇందులోనూ పాస్ఫరస్, క్యాల్షియం పోషకాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
* పెరుగులో జింక్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగు రోజూ తినడం వల్ల చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. బరువునూ అదుపు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
* పెరుగు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని భయపడేవారు ఓ పనిచేయొచ్చు. వెన్నలేని పాలతో తోడుబెట్టిన పెరుగును ఎంచుకోవచ్చు. దానివల్ల కెలొరీల భయం ఉండదు.. పోషకాలూ అందుకోవచ్చు.
బరువు తగ్గాలన్నా కండరాలు దృఢంగా మారాలన్నా.. కెలొరీలు కరగాలన్నా పరుగుతోనే సాధ్యం. అసలు దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
* పరుగు వల్ల శరీరంలో ఉండే అధిక కెలొరీలు కరిగిపోతాయి. దాంతో కొవ్వు కరగడం మొదలవుతుంది. అలా చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
* మెల్లిగా పరుగెత్తడంతో పోలిస్తే వేగంగా పరుగెత్తడం వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. పరుగు ప్రారంభించాలనుకునేవారు వారు వేసుకునే బూట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు సరిపోయే వాటినే ఎంచుకోవాలి. లేదా పరుగెడుతున్నప్పుడు గాయాలవుతాయి. దుస్తుల విషయంలోనూ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* కండరాలు దృఢంగా మారడంతో పాటూ, కాళ్లూ, శరీరం కూడా తీరైన ఆకృతిలోకి వస్తుంది. పరుగు వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి కంటే తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
* పరుగెత్తడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం. మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి.
* పరుగు వల్ల శరీరంలో ఉండే అధిక కెలొరీలు కరిగిపోతాయి. దాంతో కొవ్వు కరగడం మొదలవుతుంది. అలా చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
* మెల్లిగా పరుగెత్తడంతో పోలిస్తే వేగంగా పరుగెత్తడం వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. పరుగు ప్రారంభించాలనుకునేవారు వారు వేసుకునే బూట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు సరిపోయే వాటినే ఎంచుకోవాలి. లేదా పరుగెడుతున్నప్పుడు గాయాలవుతాయి. దుస్తుల విషయంలోనూ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* కండరాలు దృఢంగా మారడంతో పాటూ, కాళ్లూ, శరీరం కూడా తీరైన ఆకృతిలోకి వస్తుంది. పరుగు వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి కంటే తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
* పరుగెత్తడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం. మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి.
ఆరోగ్యానికి ఇకనుంచయినా..
అమ్మకు ఒంట్లో బాగోకపోతే ఇంటిల్లిపాదీ ఇబ్బంది పడాల్సిందే! అన్నీతానై వ్యవహరించే అమ్మ అంటే అంతేమరి. మీరూ అటువంటి అమ్మే అయితే... మీ రోగనిరోధకశక్తి గురించి కాస్త ఆలోచించుకోండి.. అందుకు కావాల్సిన ఆహారం గురించి తెలుసుకోండి.
విటమిన్ డి: ఇది ఎముక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని తీసుకోకపోతే ఎముకలు గుల్లబారిపోవడం, మధుమేహం, హృద్రోగాలూ, క్యాన్సర్ల వంటి సమస్యలు బాధిస్తాయి. అందుకే ఉదయం, సాయంత్రం ఎండలో కాసేపు గడపాలి. ఆహార పరంగా పుట్టగొడుగులు, గుడ్లు, చేపలు అధికంగా తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తే రోగనిరోధక సమస్యలు దరిచేరవు. అలానే వెల్లుల్లిని కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది.
గ్రీన్ టీ: యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభించే గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి... పలు అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. దీన్ని ఫలానా సమయంలోనే తాగాలని లేదు. రోజుకు రెండుమూడు కప్పులు తాగినా మంచిదే.
యాంటీఆక్సిడెంట్లు: శరీరానికి యాంటీఆక్సిడెంట్లు ఎంత అందితే అంత మంచిది. ఇవి పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, యాపిల్ వంటి వాటిలో అధికంగా ఉంటాయి. ఇవి నిత్యం తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తే పలు అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి.
విశ్రాంతి: ఎన్ని పనులు ఉన్నప్పటికీ తగిన విశ్రాంతి చాలా అవసరం. సమయం దొరికితే ఇంకా ఏదో చేసేద్దాం అనుకోకండి. కంటి నిండా నిద్ర ఉంటే జీవక్రియ రేటు బాగుంటుంది. అనారోగ్యాలు దరిచేరవు. ఒత్తిడి కూడా దూరమవుతుంది. కాబట్టి వేళకు నిద్రపోయేలా చూసుకోండి. అలాగే ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
తినే ముందు ఒక్కక్షణం!
ఒక్క మిల్క్షేకే కదా తాగితే ఏమవుతుంది! కాసిని చిప్సే కదా! ఒక్కరోజుకు తినేయొచ్చు.. ఇలాగే ఆలోచిస్తాం చాలాసార్లు. కానీ ఇలాంటివి తినేముందు అవి అందించే కొవ్వుని కరిగించుకోవాలంటే ఎంతెంత వ్యాయామం చేయాలో చూద్దాం...
ఒక మిల్క్షేక్ తాగితే కనీసం గంటపాటూ తాడాట ఆడాలి. అప్పుడే ఆ కెలొరీలు ఖర్చవుతాయి. ఒక మిల్క్షేక్లో సగటున 786 కెలొరీలు ఉంటాయి మరి.
* చీజ్కేక్లో ఒక్కముక్క తిన్నా సరే రోజులో కనీసం రెండు గంటలు నడిస్తే కానీ ఆ కెలొరీలు ఖర్చుకావు
* వేయించిన చికెన్ ఫ్రైని కడుపునిండా తినేశారా? అయితే గంటపాటు సైకిలు తొక్కాల్సిందే. అంతసేపు సైకిలు తొక్కితే కానీ.. ఆ కెలొరీలు ఖర్చుకావు.
* చిప్స్ ప్యాకెట్ మొత్తం ఒక్కరే లాగించేశారా? వాటి తాలూకు కొవ్వు కరిగించుకోవాలంటే రెండు గంటలపాటూ ఈతకొట్టాల్సిందే. ఈ చిప్స్ ప్యాకెట్లో కనీసం 700 కెలొరీలు ఉంటాయి.
* రెండు ముక్కల చీజ్బర్గర్ని తింటే 88 నిమిషాల పాటూ పొత్తికడుపునకు సంబంధించిన వ్యాయామాలు చేయాల్సిందే.
* ఉత్తి సోడానే కదా ఇందులో ఏముంటుంది అనుకోవద్దు. చక్కెర ఉన్నా లేకపోయినా సీసా సోడా తాగితే 54 నిమిషాల పాటూ ఏదో ఒక రకమైన వ్యాయామాన్ని ఎంచుకోవాలి. మామూలు సోడాలో కూడా 200 కెలొరీలు ఉండటమే అందుకు కారణం.
* చీజ్కేక్లో ఒక్కముక్క తిన్నా సరే రోజులో కనీసం రెండు గంటలు నడిస్తే కానీ ఆ కెలొరీలు ఖర్చుకావు
* వేయించిన చికెన్ ఫ్రైని కడుపునిండా తినేశారా? అయితే గంటపాటు సైకిలు తొక్కాల్సిందే. అంతసేపు సైకిలు తొక్కితే కానీ.. ఆ కెలొరీలు ఖర్చుకావు.
* చిప్స్ ప్యాకెట్ మొత్తం ఒక్కరే లాగించేశారా? వాటి తాలూకు కొవ్వు కరిగించుకోవాలంటే రెండు గంటలపాటూ ఈతకొట్టాల్సిందే. ఈ చిప్స్ ప్యాకెట్లో కనీసం 700 కెలొరీలు ఉంటాయి.
* రెండు ముక్కల చీజ్బర్గర్ని తింటే 88 నిమిషాల పాటూ పొత్తికడుపునకు సంబంధించిన వ్యాయామాలు చేయాల్సిందే.
* ఉత్తి సోడానే కదా ఇందులో ఏముంటుంది అనుకోవద్దు. చక్కెర ఉన్నా లేకపోయినా సీసా సోడా తాగితే 54 నిమిషాల పాటూ ఏదో ఒక రకమైన వ్యాయామాన్ని ఎంచుకోవాలి. మామూలు సోడాలో కూడా 200 కెలొరీలు ఉండటమే అందుకు కారణం.
పోషకాల మిరియాలు
జలుబు చేసినప్పుడో, గొంతు గరగర ఉన్నప్పుడో తప్ప మిరియాల్ని పెద్దగా వాడరు కొందరు. కానీ వాటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే గనుక ఎన్నోరకాల లాభాలున్నాయి. ఇంతకీ అవేంటంటే..
* మిరియాల్లో ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, జింక్, క్రోమియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవే కాకుండా విటమిన్-ఎ, సి కూడా వీటి నుంచి సమృద్ధిగా పొందవచ్చు. మిరియాలు వంటలకు సువాసనను ఇవ్వడమే కాదు, కొన్ని రకాల అనారోగ్యాలు కూడా రాకుండా నిరోధిస్తాయి.
* మిరియాల్లో ఉండే పైపరిన్ అనే పదార్థం రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలోని ఎ, సి విటమిన్లు, ఫ్లవనాయిడ్లు, కెరొటిన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మనకు హానీ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను కాపాడతాయి. వంటల్లో మిరియాల పొడిని వాడటం ద్వారా క్యాన్సర్ కణాలు శరీరంలో చేరవని అధ్యయనాలు తేల్చాయి.
* పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ పని తీరును వేగవంతం చేస్తాయి.
* మిరియాల్లో ఫైటోన్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు కణాలను విడగొట్టి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. తీసుకున్న పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో మిరియాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ చర్మాన్ని పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. మచ్చలను పోగొడతాయి.
* మిరియాలు మెదడులోని చర్యలను వేగవంతం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.
* మిరియాల్లో ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, జింక్, క్రోమియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవే కాకుండా విటమిన్-ఎ, సి కూడా వీటి నుంచి సమృద్ధిగా పొందవచ్చు. మిరియాలు వంటలకు సువాసనను ఇవ్వడమే కాదు, కొన్ని రకాల అనారోగ్యాలు కూడా రాకుండా నిరోధిస్తాయి.
* మిరియాల్లో ఉండే పైపరిన్ అనే పదార్థం రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలోని ఎ, సి విటమిన్లు, ఫ్లవనాయిడ్లు, కెరొటిన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మనకు హానీ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను కాపాడతాయి. వంటల్లో మిరియాల పొడిని వాడటం ద్వారా క్యాన్సర్ కణాలు శరీరంలో చేరవని అధ్యయనాలు తేల్చాయి.
* పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ పని తీరును వేగవంతం చేస్తాయి.
* మిరియాల్లో ఫైటోన్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు కణాలను విడగొట్టి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. తీసుకున్న పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో మిరియాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ చర్మాన్ని పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. మచ్చలను పోగొడతాయి.
* మిరియాలు మెదడులోని చర్యలను వేగవంతం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.
అధిగమిద్దాం ఇనుము లోపం!
ఇనుము లోపం కొందరిలో చిన్నవయసు నుంచీ ఉండొచ్చు. దానికోసం ప్రత్యేకంగా సప్లిమెంట్లు వేసుకోవడం కాకుండా అవి లభించే పదార్థాలను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం మంచిది. అవేంటంటే..
పాలకూర: ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. మూడు కప్పుల పాలకూర ఒక రోజులో తీసుకుంటే దాని ద్వారా పద్దెనిమిది మిల్లీగ్రాముల ఇనుము అందుతుంది. అంతేకాదు నిత్యం పాలకూరతో చేసిన పదార్థాలు, సలాడ్ తినేలా ప్రణాళిక వేసుకుంటే మంచిది.
ఎర్ర కందిపప్పు: దీనిలోనూ పీచు, పొటాషియం, మాంసకృత్తులు, ఇనుము సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు పప్పు ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఇనుము లోపం ఉండదు. రక్తహీనత కూడా బాధించదు. ముఖ్యంగా గర్భిణులు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆహారంలో పప్పు ఉండేలా చూసుకుంటే గర్భస్థ శిశివు ఎదుగుదలకు చాలా మేలు జరుగుతుంది.
బంగాళాదుంప: ఒక బంగాళాదుంపను బేక్ చేసి తీసుకుంటే ఇనుము చక్కగా అందుతుంది. అదే పరిమాణంలో చికెన్ తీసుకున్నా అంత ఇనుము అందకపోవచ్చు.
ఎర్ర కందిపప్పు: దీనిలోనూ పీచు, పొటాషియం, మాంసకృత్తులు, ఇనుము సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు పప్పు ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఇనుము లోపం ఉండదు. రక్తహీనత కూడా బాధించదు. ముఖ్యంగా గర్భిణులు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆహారంలో పప్పు ఉండేలా చూసుకుంటే గర్భస్థ శిశివు ఎదుగుదలకు చాలా మేలు జరుగుతుంది.
బంగాళాదుంప: ఒక బంగాళాదుంపను బేక్ చేసి తీసుకుంటే ఇనుము చక్కగా అందుతుంది. అదే పరిమాణంలో చికెన్ తీసుకున్నా అంత ఇనుము అందకపోవచ్చు.
నువ్వులు: ఒక చెంచా నువ్వుల్లో 1.4 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. వీటిని పొడిలా చేయడం లేదంటే నువ్వులతో ఏదైనా వంటకం చేసి తరచూ తీసుకుంటే ఆ పోషకం శరీరానికి సమృద్ధిగా అందుతుంది. గర్భిణులు మాత్రం వైద్యుల సలహాతో తీసుకోవాలి. అప్పుడే నెలసరులు మొదలైన అమ్మాయిలు ఎక్కువగా తింటే బలహీనంగా మారకుండా ఉంటారు.
జీడిపప్పు: పావుకప్పు జీడిపప్పులో రెండు గ్రాముల ఇనుము ఉంటుంది. అలానే ఇందులో మాంసకృత్తులు కూడా బాగానే లభిస్తాయి. ఇది కూడా ఇనుము లోపాన్ని అధిగమించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
జీడిపప్పు: పావుకప్పు జీడిపప్పులో రెండు గ్రాముల ఇనుము ఉంటుంది. అలానే ఇందులో మాంసకృత్తులు కూడా బాగానే లభిస్తాయి. ఇది కూడా ఇనుము లోపాన్ని అధిగమించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
|
- చల్లని నీటితో మందులు వేసుకోవద్దు
- సాయంత్రం అయిదు దాటాక ఎక్కువ మొత్తంలో
ఆహారం తీసుకోవద్దు.
- ఉదయంపూట ఎక్కువ నీటిని తాగి సాయంత్రానికి తగ్గించాలి.
- రాత్రి పది నుండి తెల్లారి నాలుగు వరకు చక్కని
నిద్ర సమయం.
- భోజనం చేయగానే నిద్రపోవద్దు
- ఫోన్ని ఎడమ చెవి నుండి మాట్లాడండి.
- ఫోన్లు ఛార్జింగ్ చివరి పాయింట్కి వచ్చినపుడు మాట్లాడవద్దు. ఆ సమయంలో రేడియేషన్ వెయ్యిరెట్లు ఎక్కువగా ఉంటుంది.
- డార్క్ చాక్లెట్ స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది.
- ఒక గ్లాసు గోరువెచ్చని పాలు ఆందోళనను తగ్గించి ఉపశమనాన్ని ఇస్తాయి.
- ఆరంజ్లోని విటమిన్ సి స్ట్రెస్ విరుగుడుగా పనిచేస్తుంది.
- నల్ల ద్రాక్ష ఒత్తిడికి చెక్ పెడుతుంది.
- అరటి పండు ఆందోళనను ఆపుతుంది
- వెల్లుల్లి, క్యాబేజి, గింజలు, యాపిల్స్ సైతం ఒత్తిడిని తగ్గిస్తాయి.
- ఒత్తిడి తలనొప్పులు ఉన్నపుడు గ్రీన్ యాపిల్ వాసన చూస్తే ఉపశమనంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- బ్లాక్ లేదా గ్రీన్ టీలో ఉన్న థెనైన్ అనే అమినో ఆసిడ్ చిరాకు తగ్గించి ఏకాగ్రత పెంచుతుంది.
- మనసు బాగోని సందర్భాల్లో పచ్చి కొబ్బరి వాసన చూస్తే ప్రశాంతంగా ఉంటుందని, హార్ట్ బీట్ చక్కబడుతుందని కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను జీలకర్ర కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను కొత్తిమీర రసం వేసి మరిగిస్తే జీలకర్ర టీ తయారవుతుంది. దీన్ని ఉదయం పూట సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. బాగా జలుబుచేసి గొంతునొప్పిగా ఉన్నపుడు శొంఠి, జీలకర్ర పొడులను కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. జీలకర్ర రసం రెగ్యులర్గా తాగుతుంటే శరీరంలో వేడి పెరిగి మెటబాలిజం రేటు పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా కిడ్నీ, లివర్ జబ్బులు రాకుండా నివారిస్తుంది. నల్ల జీలకర్రతో ఆస్తమా, ఆర్తరైటిస్లను నివారించవచ్చని చెబుతారు. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నందున నల్ల జీలకర్ర, నీళ్లు కలిపి చేసిన పేస్ట్ని కాలిన గాయాలు, పుళ్లమీద అప్లయి చేస్తే మానుడు పడతాయి.
మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడుతాం.
నొప్పి అనేది ఇన్ఫెక్షన్కూ, ఇన్ఫ్లమేషన్కూ సూచన. కంట్లో నలుసులు పడటం, స్వచ్ఛపటలం వ్యాధిగ్రస్తం కావటం, కన్నులోపలి భాగం ఇన్ఫ్లేమ్ కావడం, కంటిలోపల వత్తిడి పెరగడం తదితర స్థానిక కారణాలే కాకుండా, మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ ఎర్తిమా టోసిస్ి వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల వలన కంటిలో ఎరుపుదనం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో కారణానుగుణమైన చికిత్స చేయాలి.
కిడ్నీలో రాళ్లు అనగానే చాలామంది పాలకూర, టమోట తినడం వల్ల ఏర్పడతాయి అనడం అపోహ. అవి కేవలం ప్రేరేపితాలు మాత్రమే. కారణాలు కావు. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో ఏర్పడతాయి వగైరా వాటి గురించి మనం తెలుసుకుందాం.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15 శాతం ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 20 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో సీ్త్రల కంటే పురుషులలో 2 నుంచి 3 రెట్లు అధికంగా గమనించవచ్చు. చిన్న పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి లవణాల సమతుల్యతను కాపాడుతుంది. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరుతాయో అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడతాయి. కాని వాడుక భాషలో వీటన్నింటిని ‘కిడ్నీలో రాళ్లు’ అంటుంటారు.
కారణాలు: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరికొన్ని ఇతర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక మోతాదులో కిడ్నీలు ఆక్జలేట్స్, కాల్షియం, యూరిక్ యాసిడ్, సిస్టీన్ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించటం వల్ల రాళ్లు ఏర్పడతాయి. కొందరిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్ పారాథైరాయిడిజం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలోని విటమిన్-ఎ శాతం తగ్గడం తదితర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవికాకుండా మూత్రంలోని రాళ్లని ప్రేరేపించే కారణాలను ప్రిడిస్పోసింగ్ ఫ్యాక్టర్స్ అంటారు.
ఇవి ముఖ్యంగా ఆహారంలో మాంసకృతులు, సోడియం(ఉప్పు) అధిక మోతాదులో తీసుకోవడం, పాధారణం కంటే తక్కువ మోతాదులో నీటిని తాగటం(1.5 లీటర్ల కన్నా తక్కువ), కొన్ని ఇతరత్రా జబ్చుల వల్ల ముఖ్యంగా హైపర్కాల్సేమియా, చిన్నప్రేగు ఆపరేషన్లు, రీనల్ట్యూబులార్ అసిడోసిస్, జన్యుపరమైన కారణాల వల్ల, కొన్ని రకాలైన మందులు ఆసి్ట్రన్, ఆంటాసిడ్స్, విటమిన్-సి, కాల్షియం సప్లిమెంట్ల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
లక్షణాలు: విపరీతమైన కడుపునొప్పి, నడుమునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి ప్రధాన లక్షణాలు. కొంత మందిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం వల్ల ఏదో ఒకవైపు నడుంనొప్పి రావడం, నొప్పితోపాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే రీనల్ కోలిక్ అంటారు. కొంతమందిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల కలిగే నొప్పిని యురిటరిక్ కోలిక్ అంటారు. నడుము, ఉదరం మధ్యభాగంలో విపరీతమైన నొప్పిరావడాన్ని ఫ్లాన్క్పెయిన్ అంటారు. అక్కడ నుంచి నొప్పి పొత్తి కడుపుకు, గజ్జలకు లేదా కాళ్లలోకి పాకుతుంది.
నొప్పితోపాటు వాంతులు, జ్వరం, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం, చీము కూడా కనిపిస్తుంది. మరికొందరిలో కండరాల బిగుతు, నడుము, ఉదరం మధ్యభాగంలో వాపు, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనబడతాయి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలూ కనపడకపోవచ్చు. అలా లక్షణాలేవీ కనపడకుండా కిడ్నీలో ఏర్పడే రాళ్లను సైలెంట్ స్టోన్స్ అంటారు.
నిర్ధారణ పరీక్షలు
1. మూత్రపరీక్ష (మూత్రంలోని హానికరమైన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు, రక్త కణాలు, స్పటికలు, క్యాస్ట్స్లను పరీక్షించడం).2. రక్త పరీక్ష (రక్తంలోని తెల్లరక్త కణాల శాతం, సీరం, కాల్షియం, రీనల్ ఫంక్షన్లకు పరీక్షించడం) 3. ఎక్స్రే కేవీబీ, అల్ర్టాసౌండ్, సి.టి.స్కాన్, సిస్టోస్కోపి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు
రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. ఆహారంలో ఉప్పు ఐదు గ్రాములు, మాంసకృతులు 170 నుంచి 230 గ్రాములు మించకుండా చూసుకోవాలి. విటమిన్ సి, కాల్సియం సప్లిమెంట్లు ముఖ్యంగా మాత్రలు వైద్యులు సూచనమేరకే తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో 1,000నుంచి 1,200 మిల్లీగ్రాముల కాల్షియం ఉండేట ట్లుగా చూసుకోవాలి. శీతల పానీయాలు తాగడం మానేయాలి. |
తక్కువ క్యాలరీల ఆహారం ఇలా చేయండి
మానసికంగా,
శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా తక్కువ
కాలరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే
ఆహారాన్ని తయారుచేసుకునేందుకు న్యూట్రిషనిస్టులు కొన్ని సూచనలు చేశారు.
అవేంటంటే...
స్మార్ట్ కుకింగ్ అలవాటు చేసుకోవాలి. మీ ఆహారాన్ని
గ్రిల్ చేయటం, ఉడకబెట్టడం, బేక్ చేయటం చాలా మంచిది. నాన్స్టిక్ తవా,
పాన్లో ఆహారాన్ని తయారు చేసుకోండి. అలాంటి ఆహారం తినటం వల్ల తక్కువ
క్యాలరీలతో పాటు ఆరోగ్యం కూడా.
కాలీఫ్లవర్, మిరియాలు, తోటకూరలు,
బీరకాయల్లాంటి పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్
పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఇవన్నీ లో క్యాలరీ పదార్థాలు.
ప్రొటీన్
ఆహారాన్ని తీసుకుంటేనే సంతృప్తిగా ఉంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువగా
ఉండే చేపలు, చికెన్, సోయా లాంటివి తింటే బావుంటుంది.
జొన్నలు, రాగులు,
గోధుమలతో చేసిన రొట్టెలు తినాలి, ఓట్స్, బార్లీ, డ్రై ఫ్రూట్స్, అవిసె
గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.
వంటనూనెల్ని నెలకోసారి మారుస్తుండాలి. రైస్బ్రాన్, ఆవ నూనెల్ని వాడుతుండాలి.
పళ్లు, కూరగాయల ముక్కలు ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. అన్నం, కూర దాదాపుగా సరిసమానంగా ఉండాలి. అంటే కూర ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.
స్నాక్స్ టైంలో నూనెతో తయారైన సమోసాలు, బజ్జీల్లాంటి వాటికి దూరంగా ఉండాలి.
టీలు, కాఫీలు తాగే రోజులో ఒకటి రెండుసార్లకంటే ఎక్కువగా తాగకూడదు.కమలా పండే బెటర్
ఉల్లి
చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాగే కమలాపండు జ్యూసు చేసే మేలు ఏదీ
చేయదంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ రసంలోని యాంటాక్సిడెంట్ యాక్టివిటీని
పరిశీలించిన అధ్యయనకారులు అందులో యాంటాక్సిడెంట్ యాక్టివిటీ బాగా
ఉండడాన్ని వెల్లడించారు. ఈ స్టడీని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా
శాస్త్రవేత్తలు చేశారు. పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉండడానికి ఇందులోని
యాంటాక్సిడెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. గ్రెనడా
యూనివర్సిటీకి చెందిన జోస్ యాంజిల్ రఫ్లాన్ హెన్రెస్ బృందం ‘గ్లోబల్
యాంటాక్సిడెంట్ రెస్పాన్స్’ అనే టెక్నిక్ని కనుగొన్నారు. ఇందులో
గాసో్ట్రఇంటస్టైనల్ డైజిషన్కు సంబంధించిన ఇన్ విట్రో సిమ్యులేషన్ కూడా
ఉంది. దీన్నిబట్టి కమలాపండు జ్యూసులో ఉన్న యాంటాక్సిడెంట్ యాక్టివిటీ
తొలుత ఊహించినదాని కన్నా కూడా పది రెట్లు ఎక్కువ ఉందని తేలింది. కమలాపండే
కాదు అన్ని రకాల జ్యూసుల్లో, ఫుడ్స్లో ఉండే యాంటాక్సిడెంట్ విలువను ఈ
పద్ధతి ద్వారా కనుక్కోవచ్చు. డైటీషియన్స్ కూడా తమ దగ్గరకు వచ్చేవారికి
వారు తీసుకునే ఆహారంలో యాంటాక్సిడెంట్స్ విలువలు ఎంత ఉన్నాయో ఈ టెక్నిక్
సహాయంతో నిర్థారించి చెప్పవచ్చు. ఈ లక్షణాలు ఉంటే.. థైరాయిడ్ కావచ్చు
తలనొప్పి,
కడుపులో ఇబ్బందిగా అనిపించడం, నీరసం... ఇలాంటి లక్షణాలు రోజూ ఉంటున్నాయా?
పని ఒత్తిడి మూలంగా ఇవన్నీ వస్తున్నాయని తేలిగ్గా తీసిపారేయకండి. ఈ
లక్షణాలు థైరాయిడ్ సమస్యకు సంకేతాలు కావచ్చు. ఒకవేళ మీలో అలాంటి లక్షణాలు
కనిపిస్తున్నాయా? చెక్ చేసుకోండి.
నీరసం : పని చేయకపోయినా రోజూ
మధ్యాహ్నం వేళ నీరసంగా ఉంటోందా? అయితే అనుమానించాల్సిందే. థైరాయిడ్ సమస్య
ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం నీరసం.
జీర్ణసమస్యలు : డయేరియా లేక మలబద్ధకం థైరాయిడ్లో కనిపించే మరో లక్షణం. కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది.
బరువులో
తేడా : థైరాయిడ్ గ్రంధి జీవక్రియలను నియంత్రిస్తుంది. బరువు
తగ్గుతున్నట్లయితే హైపర్థైరాయిడిజం, బరువు పెరుగుతున్నట్లయితే
హైపోథైరాయిడిజంగా భావించాలి. మెటబాలిజం లెవెల్స్ పెరగడం, తగ్గడం వల్ల ఇలా
జరుగుతుంది.
శ్వాసకోశ సమస్యలు : సోయా, నట్స్, క్యాబేజి వంటి
ఆహారపదార్థాలు థైరాయిడ్ పనితీరును తగ్గిస్తాయి. ఈసారి మీరు ఇవి
తిన్నప్పుడు శ్వాస సమస్యలు తలెత్తినట్లయితే ఒకసారి చెక్ చేయించుకోండి.
డిప్రెషన్
: శరీర పనితీరుపైనే కాకుండా మానసిక పనితీరుపై కూడా హార్మోన్ల ప్రభావం
ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా మూడ్ బాగా లేదని అంటున్నారంటే థైరాయిడ్
గురించి ఆలోచించాల్సిందే.
గాయిటర్ : థైరాయిడ్ గ్రంధి పెరగటాన్ని
గాయిటర్ అంటారు. ఎటువంటి చికిత్స తీసుకోని వారిలో థైరాయిడ్ గ్రంధి బాగా
పెరిగి గొంతు దగ్గర స్పష్టంగా వాపు కనిపిస్తుంది.
హార్ట్రేట్ : ఉద్వేగభరితమైన సంఘటనలు ఏమీ లేకపోయినా హార్ట్బీట్ పెరిగిపోతుంటే కనుక థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేసుకోవాలి.
ఆకలి
లేకపోవడం : థైరాయిడ్ సమస్య ప్రారంభదశలో కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం.
బరువు తగ్గుతున్నా, పెరుగుతున్నా ఏమీ తినాలనిపించదు. ఆకలి లేకుండా పోతుంది.
ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే థైరాయిడ్ చెకప్ చేసుకుని సందేహాలను
నివృత్తి చేసుకోవడం ఉత్తమం.
అధిక రక్తపోటు.. దంతాలకూ సమస్యే..!
బరువు
పెరిగినకొద్దీ గుండెకి ఎక్కువ దూరం రక్తనాళాలలో రక్తాన్ని నెట్టాల్సిన
భారం పడుతుంది. అందుకని గుండె గట్టిగా మూసుకుని తెరుచుకోవాల్సి వస్తుంది.
దాంతో రక్తపోటు పెరుగుతుంది. గుండె గదులు పెద్దవవుతాయి. గదుల్లోని రక్తం
పూర్తిగా పంప్ కాక మిగిలిపోతుంటుంది. శరీరంలోనే కాదు, రక్తంలోనూ కొవ్వు
పెరుగుతుంది. రక్తనాళాల, గుండె జబ్బులొస్తాయి. అధిక రక్తపోటుతోపాటు అధిక
బరువువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది.
అధిక రక్తపోటు ప్రభావం పళ్లమీదా పడుతుంది. అందుకని దంతవైద్యం కోసం వెళ్లినపుడు అధిక రక్తపోటుంటే చెప్పాలి.
అధిక రక్తపోటున్నవాళ్లకి దంత, చిగుళ్ల శస్త్ర చికిత్సలలో రక్తస్రావం ఎక్కువవుతుంది. అందుకని ముందే తెలుసుకుంటే జాగ్రత్తపడవచ్చు.
నోట్లో ఆహారాన్ని జీర్ణం చేయడానికే కాదు, క్రిముల్ని నాశనం చేయడానికి
లాలాజలం తోడ్పడుతుంటుంది. అధిక రక్తపోటువల్ల నోరెండిపోతున్నట్లుంటుంది.
దాంతో చిగుళ్ల వ్యాధులూ వస్తాయి. అందుకని రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి.
రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలంటే అధిక బరువుని తగ్గించుకోవాలి.
శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు రక్తంలోనూ కొవ్వు పెరుగుతుందనుకున్నాం! దాంతో
ఎథిరోస్క్లీరోసిస్ వచ్చి రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం రావచ్చు. ముఖ్యంగా
దంతాల చిగుళ్లకి రక్తం సరఫరా చేసే నాళాలలో అడ్డంకులవల్ల చిగుళ్ల జబ్బులు
రావచ్చు. అధిక రక్తపోటుకి వాడే మందులవల్ల నోటికి రుచి తెలియదు. దానినే
‘డిస్గేసియా’ అంటారు. అంటే మందుల ప్రభావం నోటి మీదుంటుందనేగా.
దంతవైద్యుడి దగ్గరకు వచ్చే ప్రతి విజిట్లోను రక్తపోటు చూసుకుంటుండాలి.
రక్తపోటుని బట్టి దంత చికిత్సని వైద్యుడు ప్లాన్ చేస్తాడు. పొడిగించి
చేసినా ఫరవాలేదనుకున్న చికిత్సల్ని తర్వాత చేస్తాడు. ఏ మందులు వేసి
తగ్గించాలో కూడా వైద్యుడే నిర్ణయిస్తాడు.
ఈ ఇబ్బందులన్నీ పడి దంత చికిత్స చేయించుకునే బదులు బరువుని అదుపులో
ఉంచుకోవడం మంచిది! కాబట్టి బరువుని అదుపులో ఉంచుకోవడంవల్ల అన్ని అవయవాలు
అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తపడవచ్చు. అన్ని చికిత్సలకి అందుబాటులో
ఉండవచ్చు. బరువు పెరగడం ఆరోగ్యానికి భారం.. అనారోగ్యానికి ఆలవాలం.
కాలేయ దానం ఎవరైనా చేయొచ్చు..
య్యలేక
ఈ అవయవాల్ని తీసేసి, వేరే అవయవాల్ని పెట్టక తప్పదు. మరి అప్పుడు అవయవాలు
కావాలి, అవయవాలు లేకపోతే ‘మార్పిడి’ అనే మాటకి అర్థమే లేదు.
ఇప్పుడు ఏ అవయవం కోసమైనా ఎదురుచూసే వాళ్ళ సంఖ్య ఎక్కువే, దాతల సంఖ్య చాలా
తక్కువ. ఇది బాధపడాల్సిన పరిస్థితి. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కలిగే
స్థితి.
ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయితే అతని అవయవాలతో దాదాపు 9 మంది కొత్త
జీవితాన్ని పొందుతారు. రెండు కళ్ళు, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు,
గుండె, ఫాంక్రియాస్, లివర్లని దానం చేయవచ్చు. ఒక్కో అవయవం ఒక్కరికి
అమరుస్తారు కాబట్టి 9 మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు.
ఇక్కడ మరో టెక్నికల్ విషయం గురించి ఆలోచించాలి. గుండె తీసిన 4 గంటలలోపే
అమర్చి, కొట్టుకునేట్టు చెయ్యాలి. అలాగే కాలేయం 8 గంటల లోపు, కిడ్నీలు 24
గంటలలోపు.. ఇలా ఒక్కో అవయవాన్ని అమర్చేందుకు కచ్చితమైన కాలవ్యవధి ఉంది.
అందుకని అవయవాలు దొరుకుతున్నాయంటే వాటి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళలో,
ప్రాణాపాయం ఉన్నవాళ్ళని ముందు సిద్ధం చేస్తారు.
గుండె కొట్టుకుంటుంటే, రక్తప్రసరణ జరుగుతుండడంతో అన్ని అవయవాల్ని
తీసుకోవచ్చు. అన్ని అవయవాల్ని తీసేసిన తర్వాత ఆఖరుకి గుండెని తీస్తారు.
కానీ అమర్చేటపుడు గుండెని ముందు అమర్చాలి. కాలేయాన్ని సమయం మించకుండా
అమర్చాలి.
ఇలా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదానం చేస్తే ‘కెడావరిక్ డొనేషన్’
అంటారు. అలా కాకుండా బతికున్న వాళ్ళనుంచి కొన్ని అవయవాలు లేక అవయవ భాగాలు
తీసుకోవచ్చు. దానిని ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు. అంటే
బ్రతికున్నవాళ్ళనుంచి దానం జరుగుతుందన్నమాట. రెండు కిడ్నీలుంటే ఒక కిడ్నీ
దానం చేయవచ్చు. కానీ ఒక లివర్ వున్నా దాంట్లో కొంత భాగాన్ని దానం చేయవచ్చు.
లివర్ రెండేసి రెండేసి ఉన్న ఎనిమిది భాగాలు, ఎనిమిది భాగాలకి రక్తప్రసరణ
వేరుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కో ఫ్లోర్లో రెండేసి ఫ్లాట్లున్న
నాలుగంతస్థుల భవనం లాంటిది లివర్. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి డ్రైనేజ్,
తాగు, వాడుక నీరు సరఫరా వేరుగా ఉంటుంది. అలాగే లివర్ కూడా. లివర్లో 1/3
వంతు ఉన్నా లివర్ చేసే పనులన్నీ చేయగలదు. పైన 4 లోబులని దానం చేస్తే అవతలి
మనిషి బ్రతుకుతాడు. రెండు నెలల్లో ఇద్దరి లివర్లు పూర్తి స్థాయికి
పెరుగుతాయి. చనిపోయేంతవరకు పెరిగే అవయవం లివర్ ఒక్కటే. లివర్ పెద్ద రసాయన
కర్మాగారం. ఆ రసాయనాల్ని బయట తయారుచేయాలంటే ఫ్యాక్టరీని కొన్ని ఎకరాలలో
పెట్టాలి. రక్తాన్ని శుద్ధిలో ఉంచే అవయవం- లివర్. అటువంటి లివర్ దెబ్బతింటే
వేరేది పెట్టుకోవడం తప్పదు! ఇలా బ్రతికి ఉన్నవాళ్ళ దగ్గర్నుంచి లివర్
స్వీకరించడం ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు.
‘కెడావరిక్ డొనేషన్స్’ సంఖ్య పెరిగితే, ‘లివింగ్ డోనర్ డొనేషన్స్’ తగ్గు
తాయి. లివింగ్ డోనర్ డొనేషన్స్లో ఇద్దరికి, రెండు శస్త్ర చికిత్సలు
జరగాలి. కెడావరిక్ డొనేషన్ అయితే జరిగేది ఒక్కటే శస్తచ్రికిత్స. రెండో
వ్యక్తికి రిస్క్ ఉండదు.
ఇప్పుడు మన హైదరాబాద్లో ఎంతోమంది డాక్టర్లు ‘కాలేయ మార్పిడి’ని విజయవంతంగా
చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి శస్తచ్రికిత్సల కోసం హైదరాబాద్ దాటి
వెళ్ళనక్కరలేదు.
ఒకప్పుడు ఇలాంటి పెద్ద శస్తచ్రికిత్సలకి విదేశాలకి వెళ్ళేవారు. ఇప్పుడు
విదేశాలవాళ్ళు, ఈ పెద్ద కొత్త శస్తచ్రికిత్సలకోసం మన దేశానికి వస్తున్నారు.
ఇది ‘రివర్స్ ట్రెండ్’. ఇక్కడ తక్కువ ఖరీదుతో చికిత్స జరుగుతుందని, అక్కడ
చేసేది ఇక్కడివాళ్ళే, ఇప్పుడు వెనక్కి వచ్చేశారని, వాళ్ళ సామర్థ్యం,
పెరిగిన టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో చికిత్సలు జరుగుతున్నాయని తెలిసి
ఇక్కడికి జనం వస్తున్నారు. మెడికల్ టూరిజం పెరుగుతోంది. ఇంకా అనేక విషయాల
గురించి తెలుసుకుంటేనే అవయవ దానంపై తగిన అవగాహన ఏర్పడుతుంది.
నలుపుదనం.. పిప్పి పన్నుకు సంకేతం
మనం
ప్రతిరోజూ ముఖం నోరు, దంతాలు, నాలుక శుభ్రం చేసుకుంటాం. చాలామంది ఈ
కార్యక్రమాలన్నీ కూడా దైనందిన జీవితంలో మామూలుగా భావించి చేస్తుంటారు. ఈ
ప్రక్రియలో పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల పళ్ళు గారపట్టడం,
పుచ్చిపోవడం, నోటిలో పుళ్లు ఏర్పడతాయి. అసలు నోటిని పరీక్షగా చూసుకునే
అలవాటు చాలామందికి ఉండదు. కాని అద్దంలో నోటిని పరీక్షించుకోవడం కూడా అలవాటు
చేసుకోవాలి. పంటిమీద నల్లని మచ్చ ఏర్పడిందంటే పన్ను పుచ్చిపోవడానికి
ప్రారంభదశలో ఉన్నదని గ్రహించాలి. ఆ తరువాత నల్లని మచ్చ రంధ్రంగా
ఏర్పడుతుంది. పన్నుకు రంధ్రం పడితే మనకు ఇట్టే తెలుస్తుంది. ఎందుకంటే మనం
చిన్న ఆహార పదార్థాలు ఆ పంటి రంధ్రంలో ఇరుక్కుని చాలా ఇబ్బందిగా ఉంటుంది.
నొప్పిగా కూడా ఉంటుంది. కూల్డ్రింక్స్, స్వీట్లు, పులుపు మొదలైన ఆహార
పదార్థాలు తిన్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిలో వైద్య సహాయం
పొందినట్లయితే, అంటే దంత వైద్యుని దగ్గరకు వెళ్లినట్లయితే ఆ పుచ్చిన పంటికి
జింక్ ఆక్సైడ్ సిమెంట్గాని, సిల్వర్గాని నింపుతాడు. కాని ఏ విధమైన
చికిత్స పొందనట్లయితే ఆ పన్ను బాగా పుచ్చిపోయి పంటిలో ఉన్న జీవనాడులు,
రక్తనాళాలు బయటపడిపోయి బాక్టీరియా ప్రవేశించి, పంటిని నాశనం చేస్తుంది. ఈ
పరిస్థితిలో కూడా విపరీతమైన నొప్పి కలుగుతుంది.
పంటినొప్పికి పెయిన్బామ్ వాడవచ్చా?
చాలామంది పంటినొప్పి వచ్చిందంటే ఏదో ఒక నొప్పిని తగ్గించే బామ్ని వాడతారు.
వేడినీటితో లేక వేడి ఉప్పుతో కాపడం చేస్తారు. ఈ విధంగా చేయడంవల్ల పంటి
దగ్గర దవడ ఎముక బాగా కమిలిపోయి ఇంకా ఎక్కువ నొప్పి రావడం జరుగుతుంది.
తరువాత దవడ వాపు వచ్చి విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి ఎట్టి
పరిస్థితిలో కూడా పెయిన్బామ్ను వాడకూడదు. అలా వాడడంవల్ల దవడ భాగంలో చీము
ఏర్పడుతుంది. ఈ చీము తీసివేయడానికి దవడ దగ్గర రంధ్రం చేసి చీమును
తొలగించాలి. లేకుంటే ఆ చీము గొంతులోని మాగ్జిలరీ సైనస్లోకిపోయి ఎంకా
ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది. కనుక పరిస్థితి విషమించకుండా చీముని
తీసివేయవలసి ఉంటుంది.
అదేవిధంగా బాగా పుచ్చిపోయిన పంటి రూట్లో క్రిందగా దవడ ఎముక భాగంలో చీము
ఏర్పడుతుంది. ఈ చీమును తీసివేయకుంటే దవడ బాగా వాచి అక్కడ చీము పేరుకుపోయి
ఉంటుంది. దీనిని డెంటల్ ఏబ్బిస్ అంటారు. ఈ దశలో కూడా మనకు చాలా నొప్పి
కలుగుతుంది. ఈ దవడ మీద ఉన్న చీమును తీసివేస్తే కాని వాపు తగ్గదు. కనుక
దవడకు రంధ్రం చేసినట్లయితే చీమంతా బయటకు పోతుంది. ఆ తరువాత ఆ భాగంలో ఒక
మచ్చ ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా దంతవైద్యుడిని సంప్రదించినట్లయితే
పన్ను పీకవలసిన పనిలేదు. ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి చికిత్స
చేసి పంటిని కాపాడుకోవచ్చు.
పన్ను తీసివేస్తే కన్ను పోతుందా?
పన్ను పీకించుకోవడంవల్ల ఏ విధమైన ప్రమాదం లేదు. చాలామంది పన్ను
పీకించుకుంటే కంటిచూపు తగ్గడం, కొంతమంది కళ్లు పోతాయి అనే మూఢ నమ్మకాలు
ఉన్నాయి. కాని పన్నుకు కన్నుకు ఎటువంటి సంబంధం లేదు. పన్ను
పీకించుకోవడంవల్ల ఎట్టి పరిస్థితుల్లోను కంటికి ఎలాంటి హాని జరగదు.
పుచ్చిన పంటిలో పురుగులుంటాయా?
పళ్లను మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల బాక్టీరియా అంటే రోగపూరిత
సూక్ష్మజీవులు ఇవి మన కంటికి కనిపించవు. బాక్టీరియాను మైక్రోస్కోప్తోనే
చూడవలసి ఉంటుంది. కనుక పంటిలో ఏ విధమైన పురుగులు, కీటకాలు ఉండవు. కొంతమంది
మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లి పురుగు తీయించుకోవడం చేస్తారు. కొంతమంది చెవిలో
పసర్లు వేసి నోటిలోనుండి పురుగులు పడడం, మరి కొంతమంది నోటిలో పసరు వేసి
పుక్కిలించడంవల్ల పుచ్చిన పంటిలో ఉన్న పురుగులు పడిపోయి, ఆ తరవాత పంటి
నొప్పి ఉండదు అని చెబుతుంటారు. ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలే తప్ప మరేమీ కాదు.
కొవ్వు తగ్గితే గుండెకు హాయ..
గుండెపోటు
ఎవరికైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడ ఎలా వున్నా రావచ్చు. గుండెకు రక్తసరఫరా
చేసే నాళాలు మూడు. వాటిని కరోనరి ఆర్టెరీస్ అంటారు. వీటిల్లో అడ్డంకులు
వస్తే గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో ఆహారం, ఆక్సిజన్
సరిగ్గా అందదు. కార్డియక్ అరెస్ట్ సంభవించి గుండె కండరాలు నీరసిస్తాయ.
లేకపోతే గుండెపోటు రావొచ్చు.
మన దేశంలో మరణాలలో ఎక్కువ శాతం గుండెపోటు కారణానే జరుగుతున్నాయి. పాశ్చాత్య
దేశాలలో వాళ్లకన్నా పది సంవత్సరాల ముందే మన దేశంలో గుండెపోటులొస్తున్నాయి.
హార్ట్ ఎటాక్ వస్తే ఏం జరుగుతుంది?
గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని శరీరంలోని భాగాలన్నింటికి చేరేలా పంప్
చేస్తుంది. రక్తప్రసరణకి ముఖ్య రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని
ప్రాంతాలకి వెళ్తుంటే, వాటినుంచి శాఖోపశాఖలు చీలి శరీరంలోని అన్ని అవయవాలకూ
చేరుతుంటుంది. ఒక్కో అవయవానికి ఒక్కో నాళం ద్వారా రక్తసరఫరా
జరుగుతూంటుంది. గుండె కరోనరి, ఆర్టెరి మూడు శాఖలుగా చీలి రక్త సరఫరా
జరిగేలా చూస్తుంటుంది. ఏ భాగాలకు రక్తసరఫరా తగ్గినా ఆక్సిజన్ ఆహారం సరిగా
లభ్యంకాక బాధపడుతుంటారు. గుండెకి రక్తసరఫరా తగ్గినా అంతే! గుండె చాలా
ముఖ్యమైన అవయవం. రక్తాన్ని ‘లబ్ - డబ్’ అని కొట్టుకుంటూ అన్ని అవయవాలకు
ప్రసరింపజేసి, కార్బన్డయాక్సైడ్తో కూడిన రక్తాన్ని వెనక్కి తెచ్చుకుని
ఊపిరితిత్తులలోకి పంపి, కార్బన్డయాక్సైడ్ని బయటకు పంపి, ఆక్సిజన్ని
రక్తం ద్వారా తీసుకుని మళ్లీ అన్ని అవయవాలకు పంపుతుంటుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాలలో గోడలమీద పేరుకుపోవడం
జరుగుతుంది. అలా పేరుకుంటున్న కొలెస్ట్రాల్ పదార్థం రక్తనాళాలలో రక్తం
ప్రవహించే మార్గాల్ని మూసేస్తూంటుంది. దాంతో గుండెకి కావలసిన రక్తం అందక
హార్ట్ఎటాక్ వస్తుంది. కాలం గడిచినకొద్ది ఆహారం, ఆక్సిజన్ అందక రక్తప్రసరణ
లోపించడంతో గుండె కండరాలు దెబ్బతింటాయి.
కొద్ది కొద్దిగా గుండె రక్తనాళాలు మూసుకుపోవడం ప్రారంభమైనపుడు కొన్ని
హెచ్చరికలు వస్తాయి. వాటిని ఎంజైనా అంటారు. గుండె కొట్టుకోవడంలో మార్పులు
వస్తాయి. ఆయాసపడుతుంటారు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంటుంది. గుండె
ప్రాంతంలో నొప్పిగా ఉండవచ్చు. ఆ నొప్పి చేతులలోకి వెళ్తుండవచ్చు. దవడలోకి
వెళ్లవచ్చు. కిందకు రావచ్చు. కాబట్టి బొడ్డు నుంచి దవడల వరకూ రకరకాలుగా
మిమిక్ చేస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో నొప్పి ఉంటే వెంటనే గుండె
వైద్యుణ్ణి కలిసి ఇసిజి తీయించాలి. అది గుండె నొప్పయితే ఈ చిన్న పరీక్షలో
తెలిసిపోతుంది. గుండె నొప్పయితే గుండె చికిత్సా నిపుణులతో అత్యవసరంగా
చికిత్స చేయించుకోవాలి. లేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. ఛాతీ మధ్యభాగంలో మంట
వస్తే ఎసిడిటి తాలూకు నొప్పి అని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణాపాయాన్ని
కొనితెచ్చుకున్నట్లవుతుంది!
లక్షణాలు
గుండెపోటు చాలా సార్లు ఛాతిలో చిన్న నొప్పిగా ప్రారంభమై- అడ్డంకులు
పెరిగేకొద్దీ- పెరుగుతుంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని
పెద్దలు చెబుతుంటారు. అందుకని ఛాతిలో నొప్పి చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త
తీసుకోవాలి. చాలామంది ఈ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం
తీసుకువస్తుంది. చాలాసార్లు మనమింతకు చెప్పుకున్నట్లు ఎసిడిటి అనో,
అజీర్ణమనో భావించి వైద్యుణ్ణి కలవకుండా ఉండడంతో హఠాత్తుగా రోగి నొప్పితో
తన్నుకునే పరిస్థితి వస్తుంది.
చికిత్స
హార్ట్ ఎటాక్ తీవ్రంగా వచ్చినపుడు ప్రతి నిమిషం విలువైనది! ఎంత త్వరగా
చికిత్స తీసుకుంటే అంత వేగంగా గుండె కండరాలు దెబ్బతినడాన్ని అరికట్టవచ్చు.
ప్రాణాన్ని కాపాడవచ్చు, గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తిని పునరుద్ధరించి!
దాంతో వేగంగా కోలుకుంటారు.
చికిత్సని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోవాలి. ముఖ్యంగా లక్షణాలు
కనిపించిన రెండు గంటలలోపు. గుండెపోటు వచ్చిందని తెలిసింతర్వాత అయిదు
నిముషాలు కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఇ.సి.జి తీసి ఎక్కడెక్కడ బ్లాక్స్
ఉన్నాయో తెలుసుకుంటారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి, వాటిని తొలగించాలి.
ఒకప్పుడు యాంజియోప్లాస్టి అంటే శస్త్ర చికిత్స కాదు, ప్రొసీజర్. గతంలో
తొడద్వారా కేథటార్ని పంపి అడ్డంకుల్ని తొలగించేవారు. రక్తస్రావం ఎక్కువగా
ఉండేది. కదలకుండా ఒక రోజు విశ్రాంతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు చేతి
రేడియల్ ఆర్టీ ద్వారా యాంజియో చేస్తున్నారు. పొద్దున చేయించుకుని,
విశ్రాంతి తీసుకుని రాత్రికి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. చేతి ద్వారా
చేయటంవల్ల చాలా తేలికగా పొసీజర్ జరుగుతుంది. దీనిని ‘రేడియల్ యాంజియో’
అంటారు.
రేడియల్ యాంజియో ద్వారా ఇప్పుడు అతి క్లిష్టమైన అడ్డంకుల్ని
తొలగిస్తున్నారు. గట్టిగా అయిపోయిన వాటిని ఆర్టరీ చీలే చోట ఉన్న
అడ్డంకుల్ని గుండెకి రక్తం సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టెరీలో బ్లాక్లు వున్న
యాంజియోప్లాస్టీతో తొలగిస్తున్నారు. కేథటార్ని లోపలకు పంపి
ఇంజెక్షన్నిచ్చి అడ్డంకుల్ని తెలుసుకోవడాన్ని ‘యాంజియోగ్రామ్’ అంటారు.
కేథటార్ ద్వారా అడ్డంకుల్ని తొలగించే ప్రక్రియని ‘యాంజియోప్లాస్టీ’ అంటారు.
అడ్డంకుల్ని తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో రక్తనాళం మూసుకుపోకుండా
స్టంట్లని అమరుస్తారు. అనుభవమున్న గుండె చికిత్సా నిపుణులతోనే
యాంజియోప్లాస్టి, స్టంటింగ్ చేయించుకోవాలి.
No comments:
Post a Comment